సీఎం జగన్‌ మహాశివరాత్రి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి :  మహా శివరాత్రి సందర్భంగా తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని పంచారామాలు, శక్తి పీఠాలు, శివాలయాలు, ఇంటింటా... శివరాత్రి పండుగను భక్తి శ్రద్ధలతో ప్రజలు ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పవిత్ర పర్వదినం సందర్భంగా ప్రజల…
లిస్బన్‌ పబ్‌కు షోకాజ్‌ నోటీసు
గత ఏడాది మహిళపై దాడి..ఇటీవల అశ్లీల నృత్యాలు....తాజాగా డ్యాన్సర్‌పై లైంగిక వేధింపులు....వరుస వివాదాలకు బేగంపేట కంట్రీక్లబ్‌ ఆవరణలో ఉన్న లిస్బన్‌పబ్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతో పాటు ప్రముఖ వీఐపీలు నివాసం ఉంటున్న సేఫ్‌ కాలనీగా పేరు తెచ్చుకున్న కుందన్‌ బాగ్‌లో ఈ పబ్‌ నిర్వహ…
‘చంద్రబాబు నక్క.. యనమల గుంట నక్క’
సాక్షి, తాడేపల్లి:  టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఒక పొలిటికల్‌ టెర్రరిస్టు అని ప్రభుత్వ విప్‌  దాడిశెట్టి రాజా   విమర్శించారు. మంగళవారం ఆయన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు ఒక నక్క అయితే.. ఆయన పక్కన ఉండే యనమల రామకృష్ణుడు గుంట…
‘బంగ్లాదేశ్‌ తర్వాత మా టార్గెట్‌ భారత్‌!’
సిడ్నీ:  స్వదేశంలో పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ జట్లతో జరిగిన టెస్టు సిరీస్‌లను ఆస్ట్రేలియా క్లీన్‌ స్వీప్‌ చేయండంపై టెస్టు సారథి  టిమ్‌ పైన్‌  ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. కివీస్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన ఆసీస్‌ ఐసీసీ టెస్టు చాంపియన్‌ షిప్‌లో 296 పాయింటలతో టీమిండియా(360) త…